Saturday, July 28, 2018

"మట్టి పొరల్లోంచి..." ఆవిష్కరణ ఫోటో

గుంటూరు జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యాన 18-05-2018న సాయంత్రం 6 గంటలకు గుంటూరు అన్నమయ్య కళావేదికపై సోమేపల్లి వెంకట సుబ్బయ్య రచించిన ''మట్టి పొరల్లోంచి...' కవితా సంపుటి ఆవిష్కరణ సభ జరిగింది. డాక్టర్‌ గుమ్మా సాంబశివరావు పుస్తక పరిచయం చేశారు. కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత పాపినేని శివశంకర్‌ ముఖ్య అతిథి.